Exclusive

Publication

Byline

హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్న కాగ్!

భారతదేశం, నవంబర్ 19 -- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసే ముఖ్యమైన సంస్థ కాగ్. ఇప్పుడు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధునాతన నైపుణ్యాలు, అధిక-నాణ్యత గల ఆర్థిక ఆడిట్ పద్ధ... Read More


కల్వకుంట్ల కవిత అరెస్ట్.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు

భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఆనెను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, మెడికల్ ... Read More


రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

భారతదేశం, నవంబర్ 19 -- వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్లిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన రెండో విడత నిధులను విడుదల చేశారు. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.32... Read More


పొగమంచుతో ప్రమాదాలు.. వాహనదారులకు సైబరాబాద్ పోలీసుల సేఫ్టీ టిప్స్!

భారతదేశం, నవంబర్ 19 -- శీతాకాలంలో దట్టమైన పొగమంచు పరిస్థితుల దృష్ట్యా ప్రమాదాలను నివారించడానికి అన్ని వాహనదారులు అవసరమైన భద్రతా సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ... Read More


లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

భారతదేశం, నవంబర్ 19 -- ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుంభకోణం వైసీపీ పాలనలో జరిగింది. సిట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి అడుగుతో కొత్త లింకు... Read More


అమెరికాలో ఆంధ్రా మహిళ, ఆమె కుమారుడి హత్య.. ఏళ్ల తర్వాత హంతకుడిని ల్యాప్‌టాప్ ఎలా పట్టించింది?

భారతదేశం, నవంబర్ 19 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్‌మెంట్‌లో 2017లో మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత అమెరికా అధికారులు ఒక భారత... Read More


ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్.. రెండో దశ ఎప్పుడంటే?

భారతదేశం, నవంబర్ 19 -- ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్‌ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో డిప్యూటీ... Read More


మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!

భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ అల్ల... Read More


మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా మృతి!

భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఛత్తీస్‌గడ్ సుక్మ... Read More


ఓఎల్ఎక్స్‌లో రూ.20000కు తహసీల్దార్ ఆఫీస్.. పోలీసుల అదుపులో ఆకతాయి!

భారతదేశం, నవంబర్ 18 -- ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీసును ఓఎల్ఎక్స్‌లో ఓ ఆకతాయి అమ్మకానికి పెట్టాడు. దాని ధర కేవలం రూ.20 వేలు మాత్రమే అని పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గిద్దల... Read More