Exclusive

Publication

Byline

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్, భారత... Read More


పింఛను తీసుకోకున్నా అర్హులకు తర్వాతి నెల అందిస్తున్నాం.. అనర్హులను ప్రజలే ఆపాలి : చంద్రబాబు

భారతదేశం, సెప్టెంబర్ 1 -- అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా.... Read More


కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా? బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత? : కల్వకుంట్ల కవిత

భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావు మీ... Read More


తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు కమిటీ.. అక్టోబర్ 30నాటికి నివేదిక!

భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్ సహా మెుత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును ఛైర్మన... Read More


అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

భారతదేశం, సెప్టెంబర్ 1 -- అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేట... Read More


తెలంగాణలో రాష్ట్ర కోటా కింద మెడికల్ కాలేజీ అడ్మిషన్లకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి : సుప్రీం కోర్టు

భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణలో వైద్య విద్య గురించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరక... Read More


కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ఆదేశించలేం : హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు

భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాళేశ్వర నివేదికపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో హరీశ్ రావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిస... Read More


రయ్.. రయ్.. అంటూ మార్కెట్‌లోకి సెప్టెంబర్ మెుదటివారంలో రానున్న 4 కోత్త ఎస్‌యూవీ కార్లు!

భారతదేశం, ఆగస్టు 31 -- భారతదేశంలో ఆటోమెుబైల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇక కార్ల అమ్మకాల్లోనూ ఇండియా దూసుకెళ్తోంది. వివిధ ఆటోమొబైల్ తయారీదారులు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక కారును... Read More


మకర రాశి వార ఫలాలు : ప్రేమించిన వ్యక్తితో గొడవలు పెట్టుకోవద్దు.. సరైన ఆర్థిక ప్రణాళికతో ఖర్చులను నియంత్రించుకోవాలి!

భారతదేశం, ఆగస్టు 31 -- ఈ వారం మకరరాశి వారు క్రమశిక్షణను నమ్ముతారు. ప్రేమకు సంబంధించిన సమస్యలను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోండి. వృత్తిపరమైన లక్ష్యాల విషయంలో రాజీ పడకండి. సంపదను శ్రద్ధగా నిర్వహించండి.... Read More


జిన్‌పింగ్‌తో ఉగ్రవాదం గురించి మోదీ ప్రస్తావించారు.. చర్చల వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ!

భారతదేశం, ఆగస్టు 31 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో టియాంజిన్‌లో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. సరిహద... Read More